కానిస్టేబుల్ మృతదేహానికి నివాళి అర్పించిన ఎస్పీ

66பார்த்தது
కానిస్టేబుల్ మృతదేహానికి నివాళి అర్పించిన ఎస్పీ
అనారోగ్యంతో మృతి చెందిన పుల్కల్ కు చెందిన కానిస్టేబుల్ రవీందర్ మృతికి ఎస్పీ రూపేష్ బుధవారం నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ, 1998 నుంచి కానిస్టేబుల్ గా పోలీస్ శాఖలో విశేష సేవలు అందించినట్లు చెప్పారు. అంత్యక్రియల కోసం పోలీసు శాఖ నుంచి 20వేల రూపాయల సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ క్రాంతి, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దుర్గారెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி