యువత రక్తదాన శిబిరాలు నిర్వహించాలి

57பார்த்தது
యువత రక్తదాన శిబిరాలు నిర్వహించాలి
యువత ముందుకు వచ్చి రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడాలని గణేష్ ఉత్సవాల్లో కీలక పాత్ర పోషిస్తున్న యువకులు రక్తదానంపై దృష్టి పెట్టి స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని జిల్లా చైర్మన్ భాస్కర్ రెడ్డి కోరారు. ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ సొసైటీ రక్త నిధి కేంద్రంలో రక్త నిల్వలు తగ్గిపోయాయన్నారు. సంబంధిత వ్యాధిగ్రస్తులు రక్తం అందక ఇబ్బంది పడుతున్నారన్నారు.

தொடர்புடைய செய்தி