మంచిర్యాల జిల్లాలో పలువురు ఎస్సైలు బదిలీ

81பார்த்தது
మంచిర్యాల జిల్లాలో పలువురు ఎస్సైలు బదిలీ
మంచిర్యాల జిల్లాలో పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బదిలీ అయిన వారిలో బెల్లంపల్లి ఎస్సై ఈ. సురేష్, మంచిర్యాల పట్టణ ఎస్సైలు కె. మహేందర్, పి. సుబ్బారావు, ఎం. ప్రశాంత్, సీసీసీ ఎస్సై ఎం. రవికుమార్, దండేపల్లి ఎస్సై ఎన్. స్వరూప్ రాజ్, సీసీఎస్ ఎస్సై పి. సతీష్, లక్షెట్టిపేట ఎస్సై పి. చంద్రశేఖర్, చెన్నూర్ ఎస్సై కె. వెంకటేష్ రావు ఉన్నారు.

தொடர்புடைய செய்தி