కరాటే పోటీల్లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ

71பார்த்தது
కరాటే పోటీల్లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో జరిగిన ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో మంచిర్యాల జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచి పథకాలు సాధించినట్లు మాస్టర్ వెంకటేష్ తెలిపారు. ఈ పోటీల్లో జిల్లాకు చెందిన నిహారి, క జోష్మిత, శివనాశ, శ్రీ చైత్ర, సాయి అక్షిత్ గోల్డ్ మెడల్స్, ఇషా, వర్షిత్, ప్రణవ్, అజయ్, మనీష్, మంజునాథ్ సిల్వర్ మెడల్స్ సాధించినట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி