మంచిర్యాలలో పోగొట్టుకున్న మహిళ పర్సు అప్పగింత

72பார்த்தது
మంచిర్యాలలో పోగొట్టుకున్న మహిళ పర్సు అప్పగింత
ఓ హోటల్లో మరిచిపోయిన పర్సును మహిళకు అందజేసిన సంఘటన మంచిర్యాల పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది మంచిర్యాల సిఐ బన్సిలాల్ తెలిపిన వివరాలు ప్రకారం హోటల్లో మర్చిపోయిన పర్సు, ఘటన పై సమాచారం అందుకున్న బ్లూ కోల్డ్ సిబ్బంది రాజ్ కుమార్, లక్ష్మణ్ లు హోటల్ యజమాని సహాయంతో పర్స్ ను గుర్తించారు. పర్సు అందులో ఉన్న 20వేల నగదును సదరు మహిళలకు అందించారు.

தொடர்புடைய செய்தி