రాష్ట్ర స్థాయిలో మంచిర్యాల క్రీడాకారిణి సత్తా

66பார்த்தது
రాష్ట్ర స్థాయిలో మంచిర్యాల క్రీడాకారిణి సత్తా
సికింద్రాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఓపెన్ టోర్నమెంట్ లో మంచిర్యాల క్రీడాకారిణి అనన్య శనివారం సత్తా చాటింది. అండర్ 17 విభాగంలో కాంస్య పతకం సాధించగా స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి బహుమతి ప్రదానం చేశారు. కాగా అనన్య జాతీయ స్థాయి టోర్నీకి అర్హత సాధించినట్లు ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్ తెలిపారు.

தொடர்புடைய செய்தி