రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి

63பார்த்தது
రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి
మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సంగెం లక్ష్మణ్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రజక కులస్తులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చాలని కోరారు. సమావేశంలో సంఘం నాయకులు కంచర్ల కొమురయ్య, గోపి రజక, సంగెపు ఎల్లన్న, తంగెల్లపల్లి తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி