కాంట్రాక్టు కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి

57பார்த்தது
కాంట్రాక్టు కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి
శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పీ ఓసిపిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కన్వేయన్స్ డ్రైవర్లకు గత రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షులు దూలం శ్రీనివాస్ అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెంటనే కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி