పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి

77பார்த்தது
పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి
ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని లక్షేట్టిపేటలో పట్టణంలో మొదటి రోజు సోమవారం బంద్ విజయవంతం అయింది. కళాశాల నిర్వహణ భారం పెరిగిందని నేటి నుంచి నిరవధిక బంధు చేపట్టామని ఆయా కళాశాల యాజమాన్యాలు తెలిపారు. ప్రభుత్వం స్పందించి నిధులు వెంటనే విడుదల చేయాలని వారు కోరారు.

தொடர்புடைய செய்தி