సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

77பார்த்தது
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
హైదరాబాద్ లోని కోటి మహిళ విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం పట్ల రజక సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం సంఘం నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మహిళ యూనివర్సిటీకి ఐలమ్మ పేరు పెట్టడంతో పాటు మునిమనవరాలు శ్వేతకు రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యురాలుగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி