విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఆన్ లైన్ లో ప్రజావాణి పోర్టల్

51பார்த்தது
విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఆన్ లైన్ లో ప్రజావాణి పోర్టల్
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఆన్ లైన్ లో నూతనంగా ప్రజావాణి పోర్టల్ ప్రారంభించినట్లు మంచిర్యాల జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రావణ్ కుమార్ తెలిపారు. విద్యుత్ శాఖ సీ అండ్ ఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. వినియోదారులు సమస్యల పరిష్కారం కోసం నేరుగా WWW. TGNPDCL. COMలో తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

தொடர்புடைய செய்தி