ఆటో డ్రైవర్లకు న్యాయ విజ్ఞాన సదస్సు

57பார்த்தது
ఆటో డ్రైవర్లకు న్యాయ విజ్ఞాన సదస్సు
బెల్లంపల్లి పట్టణంలో శుక్రవారం ఆటో డ్రైవర్లకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు న్యాయమూర్తి జె. విగ్నేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షుడు కట్ట రామ్ కుమార్ ఆటో డ్రైవర్ల సమస్యలను వివరించారు. కాంటా చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ సమస్యలకు కారకులవుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆటో అడ్డాల వద్ద డ్రైవర్లకు కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు.

தொடர்புடைய செய்தி