మంచిర్యాల: మృతుడి ఆచూకీ గుర్తింపు

61பார்த்தது
మంచిర్యాల: మృతుడి ఆచూకీ గుర్తింపు
మంచిర్యాల పట్టణంలో రైలు ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి పాత మంచిర్యాలకు చెందిన దొడ్డిపట్ల స్వామి (49) గా గుర్తించినట్టు జిఆర్పి ఎస్ఐ మహేందర్ శుక్రవారం తెలిపారు. మృతుడు కొద్దిరోజులుగా అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

தொடர்புடைய செய்தி