గణనాథులను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

70பார்த்தது
గణనాథులను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే
మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డు హైటెక్ సిటీలోని శివాలయంలో ప్రతిష్టించిన వినాయక స్వామిని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాథుని కోరుకున్నట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி