కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడి అరికట్టాలి

59பார்த்தது
కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడి అరికట్టాలి
మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కార్పొరేట్ పాఠశాలలు ప్రతి ఏడాది ఫీజులను పెంచుతూ తల్లిదండ్రులను దోపిడి చేసున్నాయని ఆరోపించారు. అలాగే పుస్తకాలు, స్టేషనరీ దుస్తులను విక్రయిస్తూ అదనపు భారాన్ని మోపుతున్నాయన్నారు.

தொடர்புடைய செய்தி