పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగింపు

63பார்த்தது
పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగింపు
ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పోస్టల్ బ్యాలెట్ కు ఈ నెల 9వ తేదీ వరకు గడువు పెంచినట్లు మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రాములు తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్ లో విధులలో పాల్గొననున్న ఉద్యోగులు ఆర్డీవో కార్యాలయంలోని ఓటరు ఫెసిలిటీ సెంటర్ లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకావాలని సూచించారు.

தொடர்புடைய செய்தி