సులబ్ కార్మికులకు ఈఎస్ఐ, ఈపీఎఫ్, బోనస్ సౌకర్యం కల్పించాలి

54பார்த்தது
సులబ్ కార్మికులకు ఈఎస్ఐ, ఈపీఎఫ్, బోనస్ సౌకర్యం కల్పించాలి
నస్పూర్ పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్ లో మంగళవారం సింగరేణి సులబ్ వర్కర్స్ రాష్ట్ర సదస్సు జరిగింది. సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డి. బ్రహ్మానందం అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏ. వెంకన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేళ్లుగా పనిచేస్తున్న సులబ్ కాంప్లెక్స్ కార్మికులకు ఈఎస్ఐ, ఈపీఎఫ్, బోనస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி