పాఠ్యపుస్తకాల విక్రయ యాజమానులు దరఖాస్తు చేసుకోవాలి

61பார்த்தது
పాఠ్యపుస్తకాల విక్రయ యాజమానులు దరఖాస్తు చేసుకోవాలి
మంచిర్యాల జిల్లాలో 2024- 25 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాల విక్రయ యాజమానులు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ యాదయ్య తెలిపారు. అర్హత కలిగిన వారు క్వార్టర్లీ రిటర్న్స్ టర్నోవర్ టాక్స్ ఆడిట్ రిపోర్టులతో రూ. 2 వేలు డీడీ రూపేణా డిపాజిట్ చెల్లించాలని పేర్కొన్నారు. దరఖాస్తులను ఈ నెల 24 నుండి 28 వరకు డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி