టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో జిఎం ఆఫీస్ ఎదుట ధర్నా

63பார்த்தது
టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో జిఎం ఆఫీస్ ఎదుట ధర్నా
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ శనివారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ జిఎం ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం జీఎంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణలోని బొగ్గు బ్లాకులను ఎలాంటి వేలం లేకుండా సింగరేణికి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி