గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలన

52பார்த்தது
గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలన
మంచిర్యాల జిల్లా కేంద్రంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మంగళవారం జరగనున్న గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. మంచిర్యాల సిఐ బన్సీలాల్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ శోభాయాత్ర జరిగే మార్గాలు, ముఖరాం చౌరస్తాలో ఏర్పాటు చేయబోయే హిందూ సమితి వేదికను సందర్శించారు. అలాగే నిమజ్జనం జరిగే గోదావరి వద్దకు వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు.

தொடர்புடைய செய்தி