పేపర్ లీకేజీలపై సుప్రీంకోర్టు జడ్జీతో విచారణ జరపాలి

73பார்த்தது
పేపర్ లీకేజీలపై సుప్రీంకోర్టు జడ్జీతో విచారణ జరపాలి
నీట్ పరీక్ష మళ్ళీ నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇల్లును ముట్టడించిన విద్యార్థి, యువజన నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఈదునూరి అభినవ్ అన్నారు. శనివారం మంచిర్యాలలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేపర్ లీకేజీలపై సుప్రీంకోర్టు జడ్జీతో విచారణ జరిపించి, కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி