అనర్హులకు ప్లాట్ల కేటాయింపు పై విచారణ జరిపించాలి

59பார்த்தது
అనర్హులకు ప్లాట్ల కేటాయింపు పై విచారణ జరిపించాలి
టీఎన్జీవో సంఘం ప్రతినిధులుగా అర్హత లేని వారు కొనసాగుతూ ప్రభుత్వాన్ని మోసం చేయడంతోపాటు అనర్హులకు ప్లాట్లు కేటాయిస్తున్నారని స్వచ్ఛంద పౌర సేవా సంస్థ సభ్యులు పేర్కొన్నారు. నస్పూర్ శివారు సర్వేనెంబర్ 42 లో టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ పేరిట జరుగుతున్న కుంభకోణం పై విచారణ జరిపించాలని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి కుమార్ దీపక్ కు వినతి పత్రం అందజేశారు.

தொடர்புடைய செய்தி