కార్మికుల సమస్యలు తెలుసుకున్న ఎఐటియుసి నేతలు

66பார்த்தது
కార్మికుల సమస్యలు తెలుసుకున్న ఎఐటియుసి నేతలు
శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పీ 3 గనిని శుక్రవారం ఉదయం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వీరభద్రయ్య, బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా సందర్శించారు. ఈ సందర్భంగా గనిలోని అన్ని డిపార్ట్మెంట్లలో కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకొని మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మేనేజర్ వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி