నేటితో ముగియనున్న ముందస్తు పన్ను చెల్లింపుపై 5 శాతం రాయితీ

68பார்த்தது
నేటితో ముగియనున్న ముందస్తు పన్ను చెల్లింపుపై 5 శాతం రాయితీ
2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇంటి పన్ను ముందస్తు చెల్లింపులపై ప్రభుత్వం ఎర్లీ బర్డ్ స్కీమ్ పేరిట ఇస్తున్న 5 శాతం రాయితీ మంగళవారంతో ముగుస్తుందని మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ తెలిపారు. మున్సిపాలిటీకి పన్ను రూపంలో రూ. 16 కోట్లు రావాల్సి ఉండగా, ఎర్లీ బర్డ్ స్కీం కింద రూ. 2. 30 కోట్ల పన్నులను ప్రజలు చెల్లించారని, మిగతా వారు చివరి రోజున పన్ను చెల్లించి, 5 శాతం రాయితీని పొందాలని కోరారు.

தொடர்புடைய செய்தி