చెన్నూర్: సమిష్టి కృషితోనే సింగరేణి సంస్థకు మనుగడ... ఎమ్మెల్యే వివేక్

81பார்த்தது
చెన్నూర్: సమిష్టి కృషితోనే సింగరేణి సంస్థకు మనుగడ... ఎమ్మెల్యే వివేక్
సింగరేణి సంస్థలో సమిష్టి కృషితోనే సంస్థకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ స్పష్టం చేశారు. మందమర్రి ఏరియా కేకే 5 గని పై సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో సింగరేణి ఉజ్వల భవిష్యత్తు కొరకు ఉద్యోగుల పాత్ర పై నిర్వహించిన సమావేశంలో ఆయన శుక్రవారం పాల్గొన్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మందమర్రి ఏరియా జిఎం దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி