బిజెపి సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించిన అధ్యక్షుడు

62பார்த்தது
బిజెపి సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించిన అధ్యక్షుడు
బిజెపి సభ్యత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరికి సభ్యత్వాన్ని అందించాలని మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ అన్నారు. చెన్నూర్ లో స్థానిక నాయకులతో కలిసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు, విశ్రాంతి ఉపాధ్యాయులు, కార్మికులను కలిసి బిజెపి సభ్యత్వం అందజేశారు. స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி