సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ చిత్రపటాలకు పాలాభిషేకం

66பார்த்தது
సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ చిత్రపటాలకు పాలాభిషేకం
రైతులకు 2 లక్షల రుణ మాఫీ అమలుపై మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి రామకృష్ణాపూర్ లోని ఐఎన్టీయుసీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఉపేందర్ గౌడ్, సీనియర్ నాయకులు సోత్కు సుదర్శన్, సునార్కర్. రాంబాబు, పట్టణ మహిళా అధ్యక్షురాలు గడ్డం రజిని, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி