పాలవాగులో పడి ఒకరి మృతి

56பார்த்தது
పాలవాగులో పడి ఒకరి మృతి
మందమర్రి మండల కేంద్రంలోని పాలవాగులో పడి గారదే శ్రీనివాస్ (55) అనే వ్యక్తి మృతి చెందినట్లు రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
శ్రీనివాస్ కొంతకాలంగా మద్యానికి బానిస అయ్యాడు. పాలవాగు మూల వలపు కల్వర్టు సమీపంలోని దారి మైసమ్మ ఆలయం వద్ద భక్తులు ఇచ్చే చిల్లర డబ్బులతో మద్యం తాగేవాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி