ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

69பார்த்தது
ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే
మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో శనివారం చెన్నూర్ శాసనసభ్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలో అభివృద్ధి పనులపై సమీక్షించారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని 15, 16వ వార్డులలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி