మంచిర్యాల: మొదటిసారిగా అమ్మవారి లడ్డు, చీరల వేలం పాట

53பார்த்தது
మంచిర్యాల: మొదటిసారిగా అమ్మవారి లడ్డు, చీరల వేలం పాట
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 5 ఇంక్లైన్ గనిలో ఆలయ కమిటీ నిర్ణయం మేరకు గని DY GM అబ్దుల్ ఖాదిర్ ఆధ్వర్యంలో మొదటి సారిగా అమ్మవారి లడ్డు, 25 చీరలు వేలంపాట శుక్రవారం ఘనంగా నిర్వహించారు. లడ్డు రూ. 5516 దుర్గం రవికుమార్, రూ. 3000 కుమూడు చీరలు సాయి కృష్ణ దక్కించుకున్నారు, ఈ వేలం ద్వారా సుమారు రూ. 45000 ఆదాయం వచ్చిందన్నారు.

தொடர்புடைய செய்தி