చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

58பார்த்தது
చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
కాంటాక్ట్ కార్మికుల వేతన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అక్టోబర్ 4న హైదరాబాద్ లో నిర్వహించనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కరపత్రాలను కార్మికులు విడుదల చేశారు. సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘం సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా వివిధ విభాగాలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాల జీవోలను సవరించాలన్నారు. కార్మికుల వేతనాలు పెంచాలని కోరారు.

தொடர்புடைய செய்தி