బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలని ధర్నా

75பார்த்தது
బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలని ధర్నా
బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఎస్ఓటు జిఎం రాజేశ్వర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని బొగ్గు బ్లాకులను వేలం లేకుండా సింగరేణి సంస్థకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కొత్త గనులు కేటాయించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు.

தொடர்புடைய செய்தி