కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు

65பார்த்தது
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు
రైతు రుణమాఫీపై మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడం పట్ల కోటపల్లి మండలంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని అర్జునగుట్ట, మల్లంపేట గ్రామాల్లో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி