మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసులు పరిష్కరించాలి

72பார்த்தது
మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసులు పరిష్కరించాలి
సింగరేణిలో మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసులు పరిష్కరించాలని కోరుతూ బాధితులు గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ నాయకులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ అన్ ఫిట్ అయిన ఉద్యోగులు డిపెండెంట్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే రెండు పేర్లు ఉన్నాయనే కారణంతో 15 ఏళ్లుగా ఉద్యోగం ఇవ్వడం లేదని తెలిపారు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వెంటనే సమస్య పరిష్కరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி