నిభందనలు పాటించని పాఠశాలపై చర్యలు తీసుకోవాలి

52பார்த்தது
నిభందనలు పాటించని పాఠశాలపై చర్యలు తీసుకోవాలి
మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ నిభందనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకొని సీజ్ చేయాలని విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షులు బచ్చలి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు కనీస వసతులు లేకున్నా అసత్య ప్రచారం చేస్తూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. అర్హత లేని ఉపాధ్యాయులతో విద్యా బోధన చేస్తూ అధిక ఫీజుల వసూలు చేస్తున్నారన్నారు.

தொடர்புடைய செய்தி