రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కృషి

79பார்த்தது
ప్రభుత్వ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయనున్నట్లు ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ సంఘం నాయకులు చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ మేరకు బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ సంఘం భవన్ లో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్, తదితర సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

தொடர்புடைய செய்தி