బెల్లంపల్లి పట్టణంలో వినాయక చవితి సందడి

50பார்த்தது
బెల్లంపల్లి పట్టణంలో వినాయక చవితి శోభను సంతరించుకుంది. దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. చవితి పూజ సామాగ్రి కొనుగోలు కేంద్రాలు ప్రధాన రహదారుల పక్కనే ఏర్పాటు చేయడంతో పూలు, పండ్లు, పత్రి ఇతర సామాగ్రి కొనేవారితో ప్రధాన రహదారులు రద్దీగా మారాయి. వివిధ రూపాల్లో బొజ్జ గణపయ్య ప్రతిమలు దర్శనమిస్తున్నాయి. వినాయక విగ్రహాల కొనుగోలు జోరుగా సాగింది. దీంతో మార్కెట్లో సందడి నెలకొంది.

தொடர்புடைய செய்தி