డ్రైనేజీలో పూడికతీత చేపట్టిన సిబ్బంది

69பார்த்தது
డ్రైనేజీలో పూడికతీత చేపట్టిన సిబ్బంది
బెల్లంపల్లి మున్సిపాలిటీ కాల్ టెక్స్ ఏరియా, 13వ వార్డులో వర్షాకాలం వల్ల మురుగు కాలువలు నిండిపోయి నీరు ప్రవహించక కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని కౌన్సిలర్ ప్రభాకర్ కు తెలిపారు. దీంతో స్పందించిన కౌన్సిలర్ మున్సిపల్ సిబ్బందిని పిలిపించి మురుగు కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేయించారు. కాలువలు శుభ్రం కావడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி