జనహిత సేవాసమితి సేవలు అభినందనీయం... ఆర్డీవో హరికృష్ణ

69பார்த்தது
జనహిత సేవాసమితి ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ తెలిపారు. బుధవారం జనహిత సేవాసమితి ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని కాంట్రా చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆర్డిఓ ప్రారంభించి మాట్లాడారు. అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி