వినియోగదారులకు ఉత్తమమైన సేవలందించడమే లక్ష్యం

80பார்த்தது
వినియోగదారులకు ఉత్తమమైన సేవలందించడమే లక్ష్యం
వినియోగదారులకు ఉత్తమమైన సేవలందించడమే లక్ష్యమని భారత టెలికాం ప్రాధికార సంస్థ ట్రాయ్ కాగ్ సభ్యు డు రావూరి ప్రభాకర రావు అన్నారు బెల్లంపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో టెలికాం సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. 2025 నాటికి దేశ వ్యాప్తంగా ఏడు లక్షల గ్రామాలలో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి కృషిచేస్తామని స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி