బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

80பார்த்தது
బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉధ్రిక్తత నెలకొంది. దేవాపూర్ లో పాముకాటుకు గురై మృతి చెందిన సిమెంట్ కంపెనీ సెక్యూరిటీ గార్డ్ నవీన్ మృతదేహాన్ని తమకు అప్పగించాలని మృతుడి కుటుంబ సభ్యులు, ఆదివాసి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఉదయం నుంచి నవీన్ మృతదేయాన్ని అప్పజెప్పకుండా జాప్యం చేస్తున్నారని వారు మండలపడ్డారు. మృతుని కుటుంబానికి న్యాయం జరిగే వరకూ కదిలేది లేదని నాయకులు స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி