విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి: కలెక్టర్

67பார்த்தது
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి: కలెక్టర్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బెల్లంపల్లి మండలంలోని పెర్కపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల, అంగన్వాడి కేంద్రం, బట్వాన్ పల్లి ప్రాథమిక పాఠశాలలను బుధవారం ఆయన సందర్శించారు. గదులు, పరిసరాలు, రిజిస్టర్లను పరిశీలించారు. విద్యార్థుల కోసం తాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, ఇతర అన్ని వసతులు ప్రభుత్వ ఏర్పాటు చేస్తుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி