సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

75பார்த்தது
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ శ్వేతా సూచించారు. మున్సిపల్ కమిషనర్ తో కలిసి బెల్లంపల్లి 13వ వార్డులో డ్రై డే, ఫ్రైడే కార్యక్రమంలో పాల్గొని దోమల నివారణ దోమల స్వైర విహారంతో డెంగీ, మలేరియా జ్వరాలు వ్యాపిస్తాయని ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటి పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி