బొగ్గు గనుల వేలంపాటను వ్యతిరేకిస్తూ కరపత్రాలు విడుదల

51பார்த்தது
బొగ్గు గనుల వేలంపాటను వ్యతిరేకిస్తూ కరపత్రాలు విడుదల
బొగ్గు గనుల వేలం పాటను వ్యతిరేకిస్తూ ఏఐసిటియు నాయకులు బెల్లంపల్లిలో కరపత్రాలు విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు వెంకటేష్, రాజేంద్రప్రసాద్, రమేష్, సతీష్, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி