వినాయక మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే

77பார்த்தது
వినాయక మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే
బెల్లంపల్లి పట్టణంలోని వినాయక మండపాలను శనివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సందర్శించారు. పలు బస్తీలలో ఏర్పాటుచేసిన మండపాల వద్దకు వెళ్లి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. ‌ఆయనతోపాటు బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி