బెల్లంపల్లిలో దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వినోద్

73பார்த்தது
దసరా నవరాత్రులను పురస్కరించుకొని బెల్లంపల్లి పట్టణంలోని 21వ వార్డు బూడిద గడ్డ బస్తీ ట్యాంక్ ఏరియాలో ఏర్పాటు చేసిన దుర్గాదేవిని శుక్రవారం ఎమ్మెల్యే గడ్డం వినోద్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி