విద్యార్థులకు ప్రాక్టికల్స్ నోట్స్ పంపిణీ

75பார்த்தது
కాసిపేట మండలంలోని ముత్యంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు రూ. 4000తో ప్రాక్టికల్స్ బుక్స బెల్లంపల్లి మండలం సోమగూడెంకు చెందిన కందికట్ల మల్లేశ్ స్మారకార్ధం వారి కుమారుడు కందికట్ల రాంప్రకాశ్ పంపిణీ చేశారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పదో తరగతి విద్యార్థులకు ఒక్కో విద్యార్థికి ఏడు చొప్పున విద్యార్థులందరికీ ప్రాక్టికల్స్ బుక్స్, పెన్నులను అందించారు.

தொடர்புடைய செய்தி