కన్నెపల్లి మండల కేంద్రానికి చెందిన పడమటింటి రవిని కన్నెపల్లి ఎంపీపీ మాధవరపు సృజన నరసింహారావు పరామర్శించారు. రవి తండ్రి చంద్రయ్య గుండెపోటుతో మరణించగా ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.