పేదింటి ప్రజలకు కళ్యాణ లక్ష్మి వరం

66பார்த்தது
పేదింటి ప్రజలకు కళ్యాణ లక్ష్మి పథకం వరమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. కన్నేపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో రూ. 11 లక్షల 72 వేల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో హరికృష్ణ, కన్నేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி