భూనిర్వాసితులకి నష్టపరిహారం లభించేది ఎన్నడో

3125பார்த்தது
భూనిర్వాసితులకి నష్టపరిహారం లభించేది ఎన్నడో
కాసిపేట మండలంలోని లంబడితండా గ్రామ పంచాయితీకి చెందిన ప్రజలు కేకే2 గనిలో భూముల్ని కోల్పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో ఇద్దరు కలెక్టర్లు, పలువురు అధికారులు మారిన కూడా తమకు మాత్రం ఇంతవరకు ఎటువంటి నష్ట పరిహారం లభించ లేదని భూనిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. కాస్త వ్యవసాయ భూమిని కోల్పాయామని నష్టపరిహారం రాక అప్పుల పాలవుతున్నామని అధికారులు దీనిపై స్పందించి తమకు త్వరగా నష్టపరిహారం అందేలా చూడాలన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி